Sunday, July 19, 2020

కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్‌లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..

ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్లొమాటిక్ బ్యాగేజీల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బును హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి మార్పిడి అయ్యేదని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు వెల్లడైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjblsW

Related Posts:

0 comments:

Post a Comment