ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్లొమాటిక్ బ్యాగేజీల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బును హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి మార్పిడి అయ్యేదని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు వెల్లడైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjblsW
కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..
Related Posts:
19 లక్షలు, 10 లక్షలు.. 6 లక్షలు: ఇన్నీ కొలువులు ఇస్తారట.. బీహర్లో జోరుగా పార్టీల హామీలు..బీహర్ అసెంబ్లీ వేళ ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తోన్నాయి. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్న ఉద్యోగాల కల్పన కీలకం. ఆ అంశాన్ని బీజేపీ, ఆర్జేడీ అందుకున్నాయి… Read More
కొడుకులు తప్ప ఆ ఇద్దరి ముఖాలు ఎక్కడ.. కనిపిస్తే అంతే సంగతి... లాలూ ఫ్యామిలీపై వ్యక్తిగత దాడి...బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా నితీశ్ వైపు నుంచి లాలూ ఫ్యామిలీపై విమర్శల దాడి తీవ్రమైంది. ప్రతీ ఎన… Read More
దిగొచ్చిన పాక్ - కుల్భూషణ్ కేసులో కీలక నిర్ణయం - పార్లమెంటులో రచ్చ - ఆంక్షల భయంఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విషయంలో దాయాది పాకిస్తాన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు వ… Read More
నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం... ప్రజా ప్రతినిధుల పర్సులు గాయబ్...తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అంత్యక్రియలకు తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు,పలువురు ప్రముఖు… Read More
ఏపీలో కోరానా: గుడ్న్యూస్ - భారీగా తగ్గిన మరణాలు - రికవరీలో దేశంలోనే టాప్ - కొత్తగా 3,620 కేసులుఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారికి సంబంధించి చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వెలువడింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పీక్స్ కు చేరిన తర్వాత, ఇటీవల ఎన్నడూ లే… Read More
0 comments:
Post a Comment