ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్లొమాటిక్ బ్యాగేజీల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బును హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి మార్పిడి అయ్యేదని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు వెల్లడైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjblsW
కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..
Related Posts:
Corona Lockdown:బెంగళూరు ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 20 నుంచి ఓకే, అయితే ?బెంగళూరు: భారతదేశం ఐటీ రాజధాని బెంగళూరు లో లాక్ డౌన్ కారణంగా చాలావరకు సాఫ్ట్వేర్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కర్ణాటక ఐటీ, బీటీ పరిశ్రమల శాఖా మంత్రి,… Read More
lockdown:15 మందితో కలిసి పెళ్లి, మాస్క్ వేసుకొని మరీ, పేదల ఆహారం కోసం రూ.31 వేలు..లాక్డౌన్ సందర్భంగా ఓ జంట ఏకమయ్యారు. కానీ పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లి క్రతువు ముగించారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్లో జరిగిన వివాహం పలువురికి ఆ… Read More
దేశంలో కొంత మేర తగ్గిన కరోనా వ్యాప్తి: 24గంటల్లో 1007 కొత్త కేసులు, 23 మరణాలున్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశం కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో మెరుగ్గా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానిం… Read More
కరోనా పరిస్థితిపై తెలంగాణ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు: పోలీసుల తీరుపైనా..హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనావైరస్ ప్రభావంపై ఎక్కువగా ఉండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనావైరస్పై దాఖలైన కొన్ని ప్రజ… Read More
ఏపీలో కరోనా: ఈగవాలిన ప్రభుత్వానిదే బాధ్యత, చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ.. బొత్స విసుర్లు..ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై ఈగవాలిన బాధ్యత ప్రభుత్వానిదేనని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం రెస్పాన్సిబులిటీ అ… Read More
0 comments:
Post a Comment