హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సత్ఫలితాలను ఇవ్వట్లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్ తీసుకుంటోన్న చర్యలు కొందరి నిర్లక్ష్యం వల్ల ఆవిరి అవుతున్నాయి. వైరస్ సోకిందనే విషయం తెలిసినప్పటికీ ముగ్గురు పేషెంట్లు టీఎస్ఆర్టీసీ బస్సులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eWj3Xj
తెలంగాణలో ఘోరం: తెలిసి తెలిసీ ఆర్టీసీ బస్సులో ముగ్గురు పేషెంట్ల జర్నీ: బస్సు మొత్తానికీ భయం
Related Posts:
కరోనా ఎఫెక్ట్: దేశం కోసం పెళ్లిని 3సార్లు వాయిదా వేసుకున్న మహిళా ప్రధాని, 4వ సారి?కోపెన్హగన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. లక్షలాది మంది ప్రాణాలు పోయాయి. అనేక వివ… Read More
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద… Read More
యాపిల్ అంటే కశ్మీరే కాదు... తెలుగు రాష్ట్రాలు కూడా..! ఏపీలో ఆజిల్లాలో యాపిల్ సాగు..!విశాఖపట్నం: సాధారణంగా యాపిల్ సాగు అంటే అందరికీ గుర్తొచ్చేది కశ్మీర్ లేదా హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే యాపిల్ సాగుకు చల్లటి వాతావరణం అవసరం. చల్లటి వాతావరణ… Read More
ఆఖరికి దాన్ని కూడా వదల్లేదు... కాంగ్రెస్పై బీజేపీ మరో సంచలన ఆరోపణ...చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిట్టికొట్టేందుకు బీజేపీ వరుస అస్త్రాలను ప్రయోగిస్తోంది. నిన్నటికి నిన్న చైనా ఎంబసీ… Read More
కవ్వింపులు మనకు- హెచ్చరికలు ఇంకెవరికో - సరిహద్దుల్లో చైనా దాడుల వ్యూహమిదే...భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటి వెనుక కారణాలను వెతికే పనిలో … Read More
0 comments:
Post a Comment