కొవిడ్-19కు సంబందించి తెలంగాణలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించినా.. కొత్త కేసులు వెల్లువలా పుట్టుకొస్తుండటంతో కలకలం రేపుతున్నది. గడిచిన నెల రోజుల్లో రాష్ట్రంలో కేసులు ఎనిమిది రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ లోనూ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది వైరస్ బారినపడటం ఆందోళనకరంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izPCMP
ప్రగతి భవన్లో కరోనా.. కేసీఆర్ కూ వైరస్ సోకిదంటూ ప్రచారం.. తెలంగాణలో 8రెట్లు పెరిగిన కేసులు..
Related Posts:
భారత్లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ -జనవరి నుంచే షురూ -అక్టోబరు నాటికి సాధారణం: సీరం సీఈవోకేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆదివారం నాటి 30,254 కొత్త కేసులతో కలిపి భారత్ లో ఇన్ఫెక్షన్ల సంఖ్య 1కోటికి చేరువైంది. మరణాల సంఖ్య 1.5లక్షలకు దగ్గరగా … Read More
KCR 2.0:భారీగా పుంజుకున్న బీజేపీ -సంక్షేమాభివృద్ధిలో టాప్, అయినా ఎదురుదెబ్బలు -ఎన్నికల భయంబంగారు తెలంగాణ నినాదం, అప్పటికే కొనసాగుతోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాల కొనసాగింపు హామీలతో టీఆర్ఎస్ రెండోసారి గద్దెనెక్కి ఆదివారం(డిసెంబర్ 13) నాటికి సర… Read More
ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం: ఫెడెక్స్, యూపీఎస్ వాహనాలు రెడీ: అన్ని రాష్ట్రాలకూవాషింగ్టన్: ప్రాణాంతక కరోనా బారిన పడి అత్యధిక ప్రాణనష్టాన్ని చవి చూసిన దేశాల్లో టాప్లో ఉంటోంది అగ్రరాజ్యం అమెరికా. ఇక్కడ మూడు లక్షలకు మందికి పైగా మరణ… Read More
APPSC Group-1 mains: నిరుద్యోగులకు శుభవార్త: షెడ్యూల్ ఇదీ: హెల్ప్డెస్క్ నంబర్లు ఇవీఅమరావతి: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోలాహలం సోమవారం నుంచి ఆరంభం కాబోతోంది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే ఈ పరీక్షలకు సంబంధించిన ష… Read More
షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్కు కేసీఆర్, ఢిల్లీకి బండి సంజయ్ -ఏం జరుగుతోంది?దేశరాధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీపై గ్రేట్ ఫైట్ ప్రకటించ… Read More
0 comments:
Post a Comment