కొవిడ్-19కు సంబందించి తెలంగాణలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించినా.. కొత్త కేసులు వెల్లువలా పుట్టుకొస్తుండటంతో కలకలం రేపుతున్నది. గడిచిన నెల రోజుల్లో రాష్ట్రంలో కేసులు ఎనిమిది రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ లోనూ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది వైరస్ బారినపడటం ఆందోళనకరంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izPCMP
ప్రగతి భవన్లో కరోనా.. కేసీఆర్ కూ వైరస్ సోకిదంటూ ప్రచారం.. తెలంగాణలో 8రెట్లు పెరిగిన కేసులు..
Related Posts:
అమరావతి గ్రాఫిక్స్ కదా.. బిల్డింగ్ పై నుంచి దూకి నిరూపించు-సాయిరెడ్డికి బుద్దా సవాల్...అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రకటించిన నాటి నుంచీ అదో గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇప్పుడు… Read More
ఆ ఆస్పత్రి ఔదార్యం... తెలంగాణ కరోనా పేషెంట్కు రూ.1.52కోట్ల బిల్లు మాఫీ..కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న పేషెంట్స్ లక్షల రూపాయల బిల్లుల్ని చూసి షాక్ తింటున్న సంగతి తెలిసిందే. బిల్లులు చెల్లించకపోతే … Read More
వైఎస్ జగన్ దృష్టిలో పడ్డారు: ఏపీ మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చేది వీరిద్దరే!అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీల భర్తీ త్వరలోనే జరగనుంది. రాష్ట్ర మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజస్యసభ… Read More
పైలట్టా ..కో పైలట్టా : సొంతంగా ఎదిగే సీన్ ఉందా.. చరిత్ర ఏం చెబుతోంది..?జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఫైట్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తనకు మ… Read More
BJP master plan: ఎంజీఆర్, సూపర్ స్టార్, వీరప్పన్, ఇళయరాజా ఫ్యామిలీకి కీలక పదవులు, అబ్బా!చెన్నై/ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కర్ణాటక… Read More
0 comments:
Post a Comment