ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల తీరుపై పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్ధల దోపిడీతో పాటు టీచర్ల తొలగింపు, వారికి వేతనాలు ఇవ్వకపోవడం వంటి చర్యలను సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే విద్యార్ధుల నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hSol7d
Friday, July 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment