ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల తీరుపై పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్ధల దోపిడీతో పాటు టీచర్ల తొలగింపు, వారికి వేతనాలు ఇవ్వకపోవడం వంటి చర్యలను సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే విద్యార్ధుల నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hSol7d
ఏపీ ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీ- కఠిన చర్యలకు విద్యా కమిషన్ ఆదేశాలు..
Related Posts:
కాబూల్ యూనివర్సిటీలో మారణహోమం -ఉగ్రదాడిలో 19మృతి విద్యార్థులు మృతి -మరో22మంది విషమంసుదీర్ఘ యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న అఫ్గనిస్థాన్ లో మళ్లీ నెత్తుటి ఏరులు పారాయి. రాజధాని కాబూల్ నగరంలో సాయుధ టెర్రరిస్టులు రక్తపాతం సృష్ట… Read More
అమెరికాలో విజయం ఖాయం..? నిర్ణయాత్మక విక్టరీ, కమలా హ్యారీస్ ధీమాఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము నిర్ణయాత్మక విజయం సాధిస్తామని డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హ్యారిస్ విశ్వాసంతో ఉన్నారు. తమ పార్టీ విజయం ఖాయమన… Read More
అమెరికాలో పెరిగిన ముందస్తు పోలింగ్.. గతం కంటే రెట్టింపు.. కారణమిదేనా..?అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ సారి ముందస్తు పోలింగ్ పెరిగింది. … Read More
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరుఅమెరికా ప్రెసిడెంట్ తీసుకునే ప్రతీ నిర్ణయం దాదాపు అన్ని దేశాలపై ఏదో ఒకమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టే.. అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్క… Read More
అంతా మన కంట్రోల్లోనే, చైనా పీఎల్ఏను ‘గీత’ దాటనివ్వలేదు: రాజ్నాథ్ సింగ్న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనా దళాలు ఆక్రమించుకుంటున్నాయని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ స… Read More
0 comments:
Post a Comment