ఏపీలో వైసీపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆమోదించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ బిల్లులకు మండలితో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలిపారు. బిల్లులపై కేంద్రంతో పాటు న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ECSTeY
ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం- విశాఖ తరలింపుకు మార్గం సుగమం...
Related Posts:
HPCLలో పలు పోస్టుల భర్తీకి 2019 నోటిఫికేషన్ విడుదలహిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజినీర్ పోస్టు… Read More
కేసులేమో పెద్దవి.. కోర్టు హాల్ చిన్నది... బోనులో చిదంబరం ఆశ్చర్యంసీబీఐ అంటే పేరుకే పవర్ ఫుల్, దాని వసతులు చూస్తే చాలా నిల్, ఇదే విషయం ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి అర్థమయింది. ఢీల్లీలోని రౌజ్ ఎవెన్యూలోని కో… Read More
భాగ్యనగరంలో బిగ్ గ్రీన్ గణేశ్ : పేపర్లతో సుందరంగా తయారీ, భేష్ అని కొనియాడిన హీరో ఆదిహైదరాబాద్ : వినాయక చవితి వచ్చేస్తోంది. మరో పదిరోజుల్లో ఏకదంతుడు పూజలు అందుకోనున్నాడు. అయితే భారీ గణనాథుడి విగ్రహాల తయారీతో పర్యావరణానికి చేటు. ప్లాస్ట… Read More
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దాంతో మెట్రో అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తు… Read More
NHAIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులై… Read More
0 comments:
Post a Comment