Tuesday, July 7, 2020

రాష్ట్రంలో ఆ మాట వినిపించకుండా చెయ్యండి ... ఇసుకపై సమీక్షలో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు స్పందన కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వర్షాకాలం కావడంతో ఇసుక విషయంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇసుక కొరత అన్నమాట వినపడకూడదని అధికారులు ఏం చేస్తారో ఎలా చేస్తారో కానీ రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించాలని సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iKEUn5

0 comments:

Post a Comment