గౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్ మేనేజర్ జయంత బర్ముడోయి వెల్లడించారు. కాగా, గత నెల రోజుల నుంచి ఈ బావిలో తరచూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eMfDp3
Wednesday, July 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment