Wednesday, July 22, 2020

చమురు బావిలో భారీగా ఎగిసిన మంటలు: ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

గౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్‌లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్ మేనేజర్ జయంత బర్ముడోయి వెల్లడించారు. కాగా, గత నెల రోజుల నుంచి ఈ బావిలో తరచూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eMfDp3

Related Posts:

0 comments:

Post a Comment