ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆదేశాలను విపక్షాలు స్వాగతించాయి. స్వపక్షంలో విపక్షంలా మారిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలనే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనే గవర్నర్ ఆదేశాలను విపక్షాలన్నీ సానుకూలంగా స్పందించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpFiWl
జగన్కు దారులన్నీ క్లోజ్, ఆర్టికల్ 243కే(2)కు సార్ధకత.. నిమ్మగడ్డ రమేశ్ ఇష్యూపై ప్రతిపక్షాలు..
Related Posts:
జేసి ఇలాకాలోకి జగన్: నేడు తాడిపత్రిలో ప్రచార సభ : వైసిపి లోకి జేసి కీలక అనుచరులు...!ఎన్నికల వేళ అసలైన రాజకీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జగన్ చాలాకాలం తరువాత తాడిపత్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్రదర్స కు కంచుకోటగా ఉన్న… Read More
ఫుల్లుగా తాగాడు..పక్కింటో దూరి వేధించాడు..! మనస్తాపంతో మహిళ మ్రుతికి కారణమయ్యడు ఎదవ..!!హయత్నగర్/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీల దాకా మందు తాగిన పక్క… Read More
మంగళగిరి ఎన్నికల బరిలో తమన్నా .. ఇక అందరి చూపు మంగళగిరి వైపుఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఊహించని పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రానిక… Read More
నలుగురికి చెప్పాల్సిన పెద్దలు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీనమ్మా జీవితంహైదరాబాద్ : మద్యం తాగి డ్రైవ్ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వ… Read More
అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతిఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చ… Read More
0 comments:
Post a Comment