ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆదేశాలను విపక్షాలు స్వాగతించాయి. స్వపక్షంలో విపక్షంలా మారిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలనే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనే గవర్నర్ ఆదేశాలను విపక్షాలన్నీ సానుకూలంగా స్పందించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpFiWl
జగన్కు దారులన్నీ క్లోజ్, ఆర్టికల్ 243కే(2)కు సార్ధకత.. నిమ్మగడ్డ రమేశ్ ఇష్యూపై ప్రతిపక్షాలు..
Related Posts:
డ్రాగన్ గేమ్ : మసూద్ అజార్ను మరోసారి వెనకేసుకొచ్చిన చైనా..తెరపైకి కొత్త కథపుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ జైషేమహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను మరోసారి వెనకేసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ చైనా. ఇంతకీ చైనా మసూద్ను ఎలా వెనకేసు… Read More
టైమ్స్ నౌ సర్వే: తిరుగులేని నరేంద్ర మోడీ, ఎన్నికలకు ముందు ఎంత పెరిగిందంటే?న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట ఏడు శాతం పెరిగిందని టైమ్స్ నౌ- వీఎంఆర్ పోల్స్ సర్వేలో వెల్లడైం… Read More
ఏపీలో కమలం పోటీ చేస్తుందా..? కార్యవర్గ సమావేశంలో బీజేపి తీసుకున్ననిర్ణయం పై ఉత్కంఠ..!!అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీమీదే కాకుండా మోడీ విధానాలపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తానని చ… Read More
సుమలత ఎంత దిగజారారో చూడండి: సీఎం సోదరుడి తీవ్రవ్యాఖ్య, సారీ చెప్పిన కుమారస్వామిబెంగళూరు: ప్రముఖ నటి, దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలతపై కర్ణాటక మంత్రి రేవణ్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూ… Read More
లోక్సభ ఎన్నికలు 2019 : మీ ఓటు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలి?ఢిల్లీ : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశమంతటా దశలవారీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే దేశ పౌరులుగా ఓటు… Read More
0 comments:
Post a Comment