భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. ఈ వజ్రం 10.69 క్యారెట్లు ఉండటం గమనార్హం. రాణిపూర్ ప్రాంతంలోని గనిని లీజుకు తీసుకున్న ఆనందిలాల్ కుశ్వాహా ఆ వజ్రాన్ని స్థానిక వజ్రాల కార్యాలయంలో జమ చేసినట్లు పన్నా వజ్రాల అధికారి పాండే తెలిపారు. ఈ విలువైన వజ్రాన్ని వేలం వేయనున్నట్లు ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZOCAnh
పంట పండింది: రైతుకు చిక్కిన రూ. 50 లక్షల విలువైన డైమండ్
Related Posts:
వాప్కోస్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్ కాస్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టీమ్ లీడర్/ ప్రాజెక్టు మేన… Read More
జగన్ తో కిల్లి కృపారాణి భేటీ : 28న వైసిపి లోకి ఎంట్రీ : ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..!కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపి అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న అమరావతిలో అధికారికంగా వైసిపి లో చేరనున్నట్లు ప్రకటించారు. శ్రీ… Read More
వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా … Read More
క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తా .. బెర్త్ దక్కకపోవడంపై అసంతృప్తి లేదన్న హరీశ్హైదరాబాద్ : తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీశ్ రావుకు చోట… Read More
కపిల్ శర్మ షో నుంచి సిద్ధూను తప్పించడంతో ఉగ్రవాదం అంతమైనట్టేనా?చండీగఢ్ః పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆయన మిత్రుడు, కమేడియన్ క… Read More
0 comments:
Post a Comment