హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం లేదని, కరోనా వచ్చిన వారి కాంటాక్టులను ట్రేస్ చేయడం లేదని మండిపడుతున్నారు. ఇదేమైనా జోకా?:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DnCDC
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment