హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం లేదని, కరోనా వచ్చిన వారి కాంటాక్టులను ట్రేస్ చేయడం లేదని మండిపడుతున్నారు. ఇదేమైనా జోకా?:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DnCDC
కరోనా కలకలం: నలువైపులా నిర్లక్ష్యం! హైదరాబాదీల బాధలు ఎవరికీ పట్టవా?
Related Posts:
టెక్కీ ముఖం పగలగొట్టిన ఉబర్ క్యాబ్ డ్రైవర్, విమానంలో పంపించలేదు!బెంగళూరు: ఎయిర్ పోర్టుకు వెలుతున్న సమయంలో కారును ఎందుకు నిధానంగా నడుపుతున్నావని, నేను వేరే క్యాబ్ లో వెలుతానని చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద ఉబర్ కా… Read More
పాకిస్థాన్ కు డాక్టర్ భార్య, వీసా రద్దు, ఉగ్రవాదులతో లింక్, బెంగళూరు చర్చి పేలుళ్లు !బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది డాక్టర్ భార్యను వెంటనే పాకిస్థాన్ పంపించేయాలని కేంద్ర ప్రభుత్వ హోం శాఖా కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని బళ్కల్… Read More
వైమానిక దళానికి అసలు సిసలు ఆయుధ పూజ: రాఫెల్ అందుకోనున్న రాజ్ నాథ్ సింగ్ప్యారిస్: వైమానిక దళం అసలు సిసలు ఆయుధ పూజకు సిద్ధపడుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకం, అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ ను అందుకోనుంది. ఫ్రాన్స్ లో తయారైన ఈ … Read More
వైసీపీలోకి జూపూడి రీ ఎంట్రీ..ఆకుల సైతం చేరిక: నేడే ముహూర్తం.. జగన్ సమక్షంలో..!దసరా నాడు వైసీపీలోకి ఇద్దరు నేతలు రావాలని నిర్ణయించారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ టీడీపీ నుండి తిరిగి వైసీపీలో చ… Read More
ఆర్టీసీ సంఘాలు అక్కడే చిక్కాయి..! కార్మికులపై ఒత్తిడి పెంచేలా సీఎం: తెర మీదకు సెల్ఫ్ డిస్మిస్..!ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నో సార్లు ఆర్టీసీ సమ్మెలు జగిరాయి. కానీ..ఇంత కఠినంగా కేసీఆర్ ప్రభుత్వం తరహాలో ఎవరు అధికారంలో ఉన్న వ్యవహ… Read More
0 comments:
Post a Comment