Thursday, July 9, 2020

కంటైన్‌మెంట్ జోన్‌లోకి తిరుమల పుణ్యక్షేత్రం... 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్...

తిరుపతిలో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుణ్య క్షేత్రం తిరుమలను 'కంటైన్మెంట్ జోన్'గా ప్రకటించారు. అయితే శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని ప్రకటించారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత శ్రీవారి ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల రోజులు గడిచింది. మరోవైపు తిరుమలను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించడంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8cfog

0 comments:

Post a Comment