తిరుపతిలో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుణ్య క్షేత్రం తిరుమలను 'కంటైన్మెంట్ జోన్'గా ప్రకటించారు. అయితే శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని ప్రకటించారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత శ్రీవారి ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల రోజులు గడిచింది. మరోవైపు తిరుమలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8cfog
కంటైన్మెంట్ జోన్లోకి తిరుమల పుణ్యక్షేత్రం... 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్...
Related Posts:
విశాఖలో చంద్రబాబుకు వైసీపీ స్వాగతం.. కండిషన్ పెట్టిన వంశీకృష్ణ.. మంత్రి అవంతి స్థానికతపై రగడ‘‘తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా''అంటూ ఉద్యమ సంయంలో కేసీఆర్ చెప్పిన మాటలు తెలుగు ప్రజలకు బాగా గుర్తే. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ వ… Read More
ట్రంప్ గురించి ఆర్జీవీ చెప్పిందే నిజమైంది.. ఒప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్.. మరో సంచలన ప్రకటన..‘‘భారీ జన సమూహాలంటే డొనాల్డ్ ట్రంప్కు అబ్సెషన్. ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని భారత ప్రధాని మోదీ గేమ్ ఆడారు. కోటి మందిని రప్పిస్తానని ఊరించి ట్రంప్ ను అ… Read More
నీ భర్తకు చెబుతా.!: ఆమెకు ఇద్దరితో సాన్నిహిత్యం, ఒకరితో మరొకరిని చంపించి.. తానూ ఆత్మహత్యగద్వాల: ఆ యువతికి అప్పటికే వివాహమైంది. అయితే, ఆమెకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆమె భర్తకు, అత్తింటివారికి చెబుతానంటూ బెదిరింప… Read More
ఆ రెండే ఢిల్లీ అల్లర్లకు ఆజ్యం పోశాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిహైదరాబాద్: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన ‘ఐడియాస్ ఫర్ ఇం… Read More
షాహీన్బాగ్లో 144 సెక్షన్: పోలీసుల ఒత్తిడి.. హిందూసేన ప్రదర్శన రద్దున్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఆందోళనకారులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యం… Read More
0 comments:
Post a Comment