Thursday, July 9, 2020

వివాదాస్పద ఆధ్మాత్మిక గురు ప్రబోధానంద కన్నుమూత...

త్రైత సిద్దాంతకర్తగా ప్రచారం పొందిన ప్రబోధానంద స్వామి గురువారం(జూలై 9) కన్నుమూశారు. అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న చిన్నపొడమల ఆశ్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గురువారం ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచినట్లు సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ff7QkG

Related Posts:

0 comments:

Post a Comment