త్రైత సిద్దాంతకర్తగా ప్రచారం పొందిన ప్రబోధానంద స్వామి గురువారం(జూలై 9) కన్నుమూశారు. అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న చిన్నపొడమల ఆశ్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గురువారం ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచినట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ff7QkG
వివాదాస్పద ఆధ్మాత్మిక గురు ప్రబోధానంద కన్నుమూత...
Related Posts:
సీఎం జగన్, సోము వీర్రాజుపై రఘురామ ఫైర్ - వేట కుక్కల్లా తరుముతారు - 13 రాజధానులకు అర్థముందా?నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సోంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల… Read More
కాసుల కోసం కార్పొరేట్ ఆస్పత్రి కక్కుర్తి.. కరోనా పేరుతో రూ.32 లక్షల బిల్లు వసూల్..కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి. వైరస్ ఉన్నా లేకున్నా కొన్ని దవాఖానాలు ముక్కు పిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తు… Read More
కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా ? రేవంత్ రెడ్డి సూటిప్రశ్నటిఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ… Read More
స్కూల్స్ రీఓపెన్... మొదట 10,12 విద్యార్థులకు... కేంద్రం ప్రణాళికలో కీలకాంశాలు ఇవే..!!కరోనా వైరస్ కారణంగా దాదాపు 5 నెలలుగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశలవారీగా విద… Read More
స్వాతినాయుడు కఠిన నిర్ణయం: బిడ్డను అనాధ ఆశ్రమంలో వేద్దామనుకున్నా.. ఎందుకంటే..యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తన భర్త అవినాష్తో గొడవలు జరుగుతున్నాయి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇ… Read More
0 comments:
Post a Comment