ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ఎట్టకేలకు నోరు విప్పారు. డిప్లొమాటిక్ బ్యాగేజీలో భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలించిన వ్యవహారంలో అసలు దొంగలు యూఏఈ రాయబార కార్యాలయం అధికారులేనని, ఇందులో తన పాత్ర చాలా పరిమితమంటూ బాంబు పేల్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iN61xt
అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..
Related Posts:
కర్ణాటక పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడ్ -ఇప్పటికే 4,228 స్థానాల్లో గెలుపు, కాంగ్రెస్కు2,265దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో స్థానిక ఎన్నికల్లోనూ కమలదళం మెజార్టీ దిశగా వెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 6004 గ్రామపంచాయితీ… Read More
గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..ఇండియాలో ఎంజాయ్మెంట్కు కేరాఫ్గా ఉన్న గోవాకు ప్రపంచ దేశాల నుంచి సైతం నిత్యం లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల సంఖ్య కాస్త త… Read More
హైదరాబాద్లో ‘కొత్త సంవత్సర వేడుకలు’ ఆంక్షలు: ఫ్లైవర్లన్నీ బంద్, రేపట్నుంచేహైదరాబాద్: కరోనా మహమ్మారి ఎప్పుడైతే చైనా నుంచి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిందో అప్పట్నుంచి ఏ దేశంలోనూ పండగలు, వేడుకలు అనేవే లేకుండా పోతున్నాయి. మనదేశంల… Read More
శభాష్ కోనప్ప.. సేవా కార్యక్రమాలు సూపర్, సీఎం కేసీఆర్ ప్రశంసలుసిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆయన చేస్తున్న మంచి పనులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్… Read More
బీహార్: నితీశ్ సర్కారుకు గండం -ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు! -సీఎం ఘాటు రియాక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లోఅరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల ప్రభావం బీహార్ పై ఇంకా బలంగానే కొనసాగుతున్నది. అరుణాచల్ లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలకుగానూ ఆర… Read More
0 comments:
Post a Comment