Thursday, July 9, 2020

అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..

ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ఎట్టకేలకు నోరు విప్పారు. డిప్లొమాటిక్ బ్యాగేజీలో భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలించిన వ్యవహారంలో అసలు దొంగలు యూఏఈ రాయబార కార్యాలయం అధికారులేనని, ఇందులో తన పాత్ర చాలా పరిమితమంటూ బాంబు పేల్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iN61xt

0 comments:

Post a Comment