ముంబై: తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, విప్లవ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు పెండ్యాల వరవర రావు ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా పరిణమించింది. ఎల్గార్ పరిషత్, భీమా-కోరేగావ్ కేసుల్లో నిందితుడిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న వరవర రావు ప్రస్తుతం ముంబైలోని ప్రఖ్యాత నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fDLY2G
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం: కిడ్నీలు దెబ్బతిన్నాయా?: నానావతికి: వైసీపీ ఎమ్మెల్యే వినతికి
Related Posts:
ఆనాడు ఆర్టీసీకి జై.. ఈనాడు కేసీఆర్కు సై.. మంత్రి ఎర్రబెల్లి తీరు ఇలా..!హైదరాబాద్ : ఆనాడు అలా మాట్లాడారు. ఈనాడు ఇలా మాట్లాడారు. ఆనాడేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. ఈనాడేమో అదే ప్రభుత్వానికి వంత పాడు… Read More
మీ జాతకం మొత్తం తెలుసు..అదుపులో ఉండండి: వర్ల రామయ్యకు పోలీసు అధికారుల సంఘం వార్నింగ్...!తెలుగుదేశం నేత వర్ల రామయ్య కు పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయన జాతకం మొత్తం తెలుసునని పోలీసు అధికారుల స… Read More
మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ !న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ శాఖ) శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత … Read More
బ్లేడుతో కోసుకుని మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమంహైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోనే కొనసాగుతూ తమ ఆందోళనలనను, నిరసనలను ప్రభుత్వానికి తెలి… Read More
జయహో భారత్ : ఆర్థికశాస్త్రంలో భారత సంతతి వ్యక్తి అభిజీత్కు నోబెల్ పురస్కారంఓస్లో: 2019 ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఎకానమిస్ట్ అభిజీత్ వినాయక్ బెనర్జీని వరించింది. అభిజీత్తో పాటు ఈ పురస్కారం … Read More
0 comments:
Post a Comment