రాత్రి పూట బస్సులు, ట్రక్కుల్లో నిద్రపోయిన డ్రైవర్లు, క్లీనర్ల బతుకులు తెల్లారిపోయాయి.. ఫుట్ పాత్ లపై నిద్రించిన పేదలు అల్లకల్లోలం అయిపోయారు.. మురికివాడల్లో మురుగు కాలువల పక్కనున్న ఇళ్లు కొట్టుకుపోయాయి.. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు తోతట్టుప్రాంతాు పీకల్లోతు నీటిలో మునిగిపోయాయి.. దేశరాజధాని ఢిల్లీ, శివారు ప్రాంతాల్లో ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30tA8lt
తేలాడుతోన్న శవాలు, కొట్టుకుపోయిన ఇండ్లు.. దేశ రాజధానిలో వరద బీభత్సం.. 3 గంటల్లో రికార్డు వర్షపాతం..
Related Posts:
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దాంతో మెట్రో అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తు… Read More
భాగ్యనగరంలో బిగ్ గ్రీన్ గణేశ్ : పేపర్లతో సుందరంగా తయారీ, భేష్ అని కొనియాడిన హీరో ఆదిహైదరాబాద్ : వినాయక చవితి వచ్చేస్తోంది. మరో పదిరోజుల్లో ఏకదంతుడు పూజలు అందుకోనున్నాడు. అయితే భారీ గణనాథుడి విగ్రహాల తయారీతో పర్యావరణానికి చేటు. ప్లాస్ట… Read More
NHAIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులై… Read More
తెలంగాణలో కొలువుల జాతర.. పంజాయతీరాజ్శాఖలో పోస్టులుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో… Read More
నిరాశలో పాకిస్థాన్....! భారత్తో చర్చించేందుకు ఎలాంటీ విషయాలు లేవన్న...ఇమ్రాన్ ఖాన్కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ఏమీ చేయలేక విసిగిపోయిందా... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉన్న దారులన్ని మూసుకుపోయాయా..? దీంతో ఆయన ఇండియాతో ఇక వేగలేమ… Read More
0 comments:
Post a Comment