న్యూఢిల్లీ: కరోనావేళ ట్యాక్స్ రీఫండ్లను అత్యంత వేగంగా అంటే నిమిషానికి 76 కేసులను పరిష్కరించింది ఆదాయపుపన్ను శాఖ. ఈ ఏడాది 8 ఏప్రిల్ నుంచి30 జూన్ వరకు నిమిషానికి 76 కేసుల చొప్పున పన్నుచెల్లింపుదారులకు పన్ను చెల్లించింది ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్. మొత్తం రూ.62,361 కోట్లు 20.44 లక్షల కేసులకు రీఫండ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSMc4k
56వారాల్లో ట్యాక్స్ పేయర్స్కు రికార్డు స్థాయిలో డబ్బులు రీఫండ్ చేసిన ఐటీ శాఖ
Related Posts:
అమ్ముడు పోయేవాడ్ని కాదు ..ఆ పదవి నాకివ్వండి .. టీపీసీసీ అధ్యక్ష పదవిపై జగ్గారెడ్డికాంగ్రెస్ పార్టీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీ విషయంలోనూ , సీఎం కేసీఆర్ విషయంలో… Read More
విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. విశాఖపట్నానికి ఈస్టరన్ నేవీ కమాండ్ తెచ్చింది తానే అ… Read More
తెరపైకి మార్గదర్శి కేసు: రామోజీరావు సహా పలువురికి సుప్రీంకోర్టు నోటీసులుహైదరాబాద్: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీరావుకు, ఫైనాన్సియర్లకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి పైనా… Read More
మోటారుబైక్ బాంబు పేలుడు: ఆరుగురు మృతి, 10 మందికి గాయాలుక్వెట్టా: పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. … Read More
APSET-2020:లెక్చరర్లు, ప్రొఫెసర్ల అర్హత పరీక్షకు ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదలఏటా వివిధ జూనియర్ కాలేజీలు యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ సెట్ నోటిఫికేషన్ను ఆంధ్రా యూనివర్శిట… Read More
0 comments:
Post a Comment