Friday, July 3, 2020

56వారాల్లో ట్యాక్స్ పేయర్స్‌కు రికార్డు స్థాయిలో డబ్బులు రీఫండ్ చేసిన ఐటీ శాఖ

న్యూఢిల్లీ: కరోనావేళ ట్యాక్స్ రీఫండ్లను అత్యంత వేగంగా అంటే నిమిషానికి 76 కేసులను పరిష్కరించింది ఆదాయపుపన్ను శాఖ. ఈ ఏడాది 8 ఏప్రిల్ నుంచి30 జూన్ వరకు నిమిషానికి 76 కేసుల చొప్పున పన్నుచెల్లింపుదారులకు పన్ను చెల్లించింది ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్. మొత్తం రూ.62,361 కోట్లు 20.44 లక్షల కేసులకు రీఫండ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSMc4k

Related Posts:

0 comments:

Post a Comment