న్యూఢిల్లీ: కరోనావేళ ట్యాక్స్ రీఫండ్లను అత్యంత వేగంగా అంటే నిమిషానికి 76 కేసులను పరిష్కరించింది ఆదాయపుపన్ను శాఖ. ఈ ఏడాది 8 ఏప్రిల్ నుంచి30 జూన్ వరకు నిమిషానికి 76 కేసుల చొప్పున పన్నుచెల్లింపుదారులకు పన్ను చెల్లించింది ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్. మొత్తం రూ.62,361 కోట్లు 20.44 లక్షల కేసులకు రీఫండ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSMc4k
Friday, July 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment