Thursday, July 9, 2020

ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో కొత్త ట్విస్.. మాజీ మంత్రి పితానికి ఉచ్చు ? కొడుకు కోసం ముందస్తు బెయిల్ !!

ఈఎస్ఐ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విచారణ ఎదుర్కొంటున్న వేళ, తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.దీంతో ఈ కేసులో మాజీ మంత్రి పితాని మెడకు ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8lWIX

Related Posts:

0 comments:

Post a Comment