ఈఎస్ఐ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విచారణ ఎదుర్కొంటున్న వేళ, తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.దీంతో ఈ కేసులో మాజీ మంత్రి పితాని మెడకు ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8lWIX
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment