కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ సవరణ చట్ట బిల్లుతో రాష్ట్రాల హక్కుకు తీవ్ర భంగం కలుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో అత్యవసర సర్వీసును ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQO7fj
Friday, July 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment