Sunday, July 5, 2020

ఏపీలో కొత్తగా 998 కరోనా కేసులు... 14 మంది మృతి... చిన్నారులకూ వైరస్...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 998 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 232కు చేరింది.శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3grYDFT

Related Posts:

0 comments:

Post a Comment