Friday, July 24, 2020

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 80వేలకు పైగా, 49 మరణాలు, జిల్లాల వారీగా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 8147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZWniNz

Related Posts:

0 comments:

Post a Comment