ఎలాంటి తారతమ్యాలు లేకుండా భారతీయులందరూ ఘనంగా జరుపుకొనే జెండా పండుగను ఈసారి కూడా స్ఫూర్తిమంతంగా నిర్వహించుకుందామంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 15న జరుగనున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు సంబంధించి కేంద్ర హోం శాఖ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగురవేసే కార్యక్రమం ఉదయం 9
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30yKDUo
Thursday, July 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment