ఎలాంటి తారతమ్యాలు లేకుండా భారతీయులందరూ ఘనంగా జరుపుకొనే జెండా పండుగను ఈసారి కూడా స్ఫూర్తిమంతంగా నిర్వహించుకుందామంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 15న జరుగనున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు సంబంధించి కేంద్ర హోం శాఖ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగురవేసే కార్యక్రమం ఉదయం 9
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30yKDUo
కరోనా విలయం: ఆగస్టు 15 జెండా పండుగకు కేంద్రం మార్గదర్శకాలు.. దేశమేమీ ఆగిపోలేదన్న మోదీ..
Related Posts:
హవ్వ.. మోడీ ఎదుటే.. మహిళా మంత్రి నడుముపై..! (వీడియో)అగర్తల : అతనో మంత్రి. ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసిన వేదికపైకి ఎక్కారు. సాటి మహిళ మంత్రితో అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపురలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా… Read More
చెన్నైలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదుచెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధానిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం బంగాళాఖాతంలో ఈ భ… Read More
టీడీపీకి పట్టం కట్టిన ఆ రెండు జిల్లాల ప్రజలు సంతోషంగా లేరట: ప్రతిపక్ష నేత జిల్లా కూడాఅమరావతి: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలు ఆ రెండు జిల్లాలు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ రెండు జిల్లాల ప్రజలు ఆ పార్టీ వెంటే నడిచారు..ఒకట్రెండు సందర్… Read More
విద్యార్థిలా మారిన ఎమ్మెల్యే.. పరీక్షలు రాసిన జీవన్ రెడ్డిహన్మకొండ : విద్యార్థి దశలో చదువు ఆపేసిన కొందరు .. మళ్లీ చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. పరీక్షలు రాస్తూ విద్య పట్ల తమకున్న ఇంట్రెస్ట్ చాటుతుంటారు. కొంద… Read More
హస్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీటర్లు బాబు ర్యాలీ : అనుసరిస్తున్న నేతలు..దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాల… Read More
0 comments:
Post a Comment