కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో భారత్ ముందు వరసలో ఉంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో గల ఆరు నగరాల్లో హ్యుమన్ ట్రయల్స్ చేస్తున్నాయి. తొలి, రెండో విడత క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రెండు సంస్థలకు జూలై 15వ తేదీన ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g0CsXv
6 నగరాల్లో జైకోవ్ డీ, కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భారత్ ముందడుగు..
Related Posts:
రహస్యం బయటపెట్టిన మోదీ.. చర్మం కాంతివంతంగా మెరవడానికి కారణమదే.తన చర్మం కాంతివంతంగా మెరవడం ఉండటం వెనుక రహస్యమేంటో ప్రధాని మోదీ బయటపెట్టారు. తాను బాగా కష్టపడుతానని, అందువల్ల శరీరం బాగా చెమట పడుతుందని.. ఆ సమయంలో ముఖ… Read More
సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్కు చుక్కెదురు: ‘ఏపీ ప్రజలపై రూ. 30కోట్ల భారం’హైదరాబాద్/అమరావతి: అక్రమాస్తుల సీబీఐ, ఈడీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కె… Read More
రేప్ కేసులో స్వామి నిత్యానంద బెయిల్ రద్దు చెయ్యండి, హై కోర్టు నోటీసులు, ఇప్పటికే ఇంటర్ పోల్ కష్టాలుబెంగళూరు: తాను దేవ మానవుడు అంటూ స్వయంగా ప్రకటించుకున్న వివాదాల స్వామీజీ నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానందకు పీకలల్లోతు కష్టాలు ఎదురైనాయి. రేప్ కేసులో… Read More
CBDT కొత్త రూల్: ఇవి లేకపోతే వేతనం నుంచి 20శాతం టీడీఎస్ కింద కట్ అవుతుందిన్యూఢిల్లీ: ఏడాదికి మీ సంపాదన రూ.2.5 లక్షలు లేక అంతకంటే ఎక్కువగా ఉందా...? మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థలో మీ పాన్ కార్డు వివరాలు, ఆధార్ వివరాలను వెంటనే… Read More
కేంద్రం నెత్తిన మరో పిడుగు.. తగ్గిన ట్యాక్స్ కలెక్షన్స్.. 20 ఏళ్లలో తొలిసారిగా..గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయపు పన్ను,కార్పోరేట్ పన్ను ఆదాయం గణనీయంగా పడిపోనుందని సీనియర్ ట్యాక్స్… Read More
0 comments:
Post a Comment