కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో భారత్ ముందు వరసలో ఉంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో గల ఆరు నగరాల్లో హ్యుమన్ ట్రయల్స్ చేస్తున్నాయి. తొలి, రెండో విడత క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రెండు సంస్థలకు జూలై 15వ తేదీన ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g0CsXv
Saturday, July 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment