మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సెంట్రల్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం తీసుకొని, బకాయి చెల్లించలేదు. దీంతో కంపెనీకి చెందిన ఆస్తుల వేలం వేస్తామని ప్రకటించింది. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్ల రుణం కూడా తీసుకున్నది. సెంట్రల్ బ్యాంక్కు రూ.452.41 కోట్ల బకాయి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g2JISK
మాజీ ఎంపీ రాయపాటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆస్తుల వేలం, రూ.452.41 కోట్ల రుణం చెల్లించకపోవడంతో..
Related Posts:
నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంపాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ఆసుపత్రి పాలు అయ్యాడు. శనివారం మధ్యహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో లాహోర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అంద… Read More
హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు.… Read More
సీఎం మీద కేసు, విచారణకు డేట్ ఫిక్, ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్ !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసు విచారణకు డేట్ ఫిక్స్ అయ్యింది. బీఎస్. యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో… Read More
వెంటపడి ప్రేమించావు! ఇప్పుడేమో ముఖంచాటేస్తావా?: యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడిలక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. తను ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ ద… Read More
ఐఫోన్పై ట్రంప్ అసంతృప్తి...యాపిల్ సీఈఓకు ట్వీట్, ఏం చేశాడంటే.?వాషింగ్టన్: ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ను తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఐఫోన్ ఒక స్టేటస్కు సింబల్గా మారింది. చాలామంది వీవీఐపీల చేతిలో ఐఫోన్… Read More
0 comments:
Post a Comment