గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక మే 30వ తేదీన విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయిన ఖర్చును వివిధ ప్రభుత్వశాఖలకు చెల్లిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పేర్కొన్న వివరాలు విపక్షాలకు ఆయుధంగా మారాయి. ముఖ్యంగా ఆ రోజు సీఎం జగన్ కోసం అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ry1fb
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment