శ్రీవారు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. టీటీడీ అధికారులకు సైతం కరోనా భయం పట్టుకుంది. 80 మంది టిటిడి సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదయింది. దీంతో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. తిరుమల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో స్వామివారి దర్శనాలపై భక్తులకు ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gEIxca
తిరుమల కంటైన్మెంట్ జోన్ లేనట్టే .. ప్రకటించిన కొద్దిసేపటికే పొరబాటుగా అంటూ.. భక్తులకు ఊరట
Related Posts:
ఆసుపత్రిలో ట్రబుల్ షూటర్ డీకేశీ, అభిమానులుకు మనవి, అదే ఒత్తిడి, ఆందోళన!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్… Read More
పేరు ‘ఒసామా బిన్ లాడెన్’: ఐదుగురుని చంపింది.. ఎట్టకేలకు చిక్కింది, డ్రోన్లతో వేటాడారుగౌహతి: వేలాది మంది ప్రాణాలు తీసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను అమెరికా సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఒసామా బిన్ లాడ… Read More
President's Rule: రాష్ట్రపతి పాలన సిఫారసులకే కేంద్ర కేబినెట్ పచ్చజెండా: బ్రెజిల్ విమానం ఎక్కిన మోడీ.ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని సూచిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి పంపించిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలు… Read More
మహా హైటెన్సన్: మరో మూడురోజుల సమయం కోరిన శివసేన, నిరాకరించిన గవర్నర్మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొంటున్నాయి. శివసేనతో ఎన్సీపీ దోస్తి కట్టగా.. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ చేయి ఇచ్చే సిచు… Read More
మహారాష్ట్రలో హైడ్రామా.. మద్దతుపై కాంగ్రెస్ నాన్చివేత, గవర్నర్ను రెండురోజుల సమయం అడిగిన ఆదిత్య..మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుపై కూడా అనిశ్చితి కొనసాగుతుంది. ఇవాళ రాత్రి 7.30 గంటల వరకు గవర్నర్ భగత్ సింగ్ సమయం ఇవ్వగా.. ఆదిత్య థాకరే తమ నేతలతో… Read More
0 comments:
Post a Comment