సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో వాస్తవిక నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి భారత దళాలు చర్యలు తీసుకుంటున్నాయని ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. కార్గిల్లో పాకిస్తాన్పై భారత్ పోరాడా విజయం సాధించి 21 ఏళ్లు అవుతోన్న సందర్భంగా 'ఇండియా టుడే'తో లెప్టినెంట్ జనరల్ వైకే జోషి మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f1mBqn
కార్గిల్, ఎల్ఏసీ పరిస్థితి వేరు, పీఎల్ఏతో డిస్కషన్స్ కంటిన్యూ: ఉత్తర ఆర్మీ చీఫ్ జోషి
Related Posts:
గ్యాంగ్రేప్ దోషి రివ్యూ పిటీషన్ కొట్టివేత: మైనర్ అనడానికి సాక్ష్యం ఏదన్న సుప్రీం:డమ్మీ ఉరితీతన్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు కామాంధులకు ఇక ఉరి తప్పక పోవచ్చు. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న … Read More
జామియా కాల్పులు బీజేపీ కుట్ర.. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనన్న కాంగ్రెస్దేశవ్యాప్తంగా కలకలం రేపిన జామియా కాల్పుల ఘటనపై ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ సర్కారును టార్గెట్ చేశాయి. విద్వేషం, కుట్రలతో ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేస… Read More
అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. రూ.2కే కిలో గోధుమపిండి.. ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదలఢిల్లీ అసెంబ్లీలో ఈసారి ఎలాగైనాసరే జెండా పాతాలనుకుంటోన్న బీజేపీ.. ఆమేరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ తాయిలాలు సిద్ధం చేసింది. ఉచిత, సబ్సిడీలతో… Read More
Coronavirus:మహిళల లోదుస్తులు పండ్ల తొక్కలే వారికి మాస్క్లు.. చైనాలో మాస్క్ల కొరతచైనా: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ముందుగా బయటపడ్డ ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు పాకుతోంది. వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ముఖానిక… Read More
వైఎస్ వివేకా హత్య కేసు : జగన్పై వర్ల రామయ్య సంచలన ఆరోపణలువైఎస్ వివేకానంద హత్య కేసుపై టీడీపీ సీనియర్ నేత,ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. హైకోర్టులో ఎందుకు రిట్పిటిషన్ వేశానా..… Read More
0 comments:
Post a Comment