సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో వాస్తవిక నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి భారత దళాలు చర్యలు తీసుకుంటున్నాయని ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. కార్గిల్లో పాకిస్తాన్పై భారత్ పోరాడా విజయం సాధించి 21 ఏళ్లు అవుతోన్న సందర్భంగా 'ఇండియా టుడే'తో లెప్టినెంట్ జనరల్ వైకే జోషి మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f1mBqn
కార్గిల్, ఎల్ఏసీ పరిస్థితి వేరు, పీఎల్ఏతో డిస్కషన్స్ కంటిన్యూ: ఉత్తర ఆర్మీ చీఫ్ జోషి
Related Posts:
ఏపీ లో మారుతున్న సమీకరణాలు..! సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో అనూహ్య మార్పులు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపీ లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యలో చాలా వరకు సిట్టింగ్ అభ్యర్థు స్థానాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున… Read More
ఆదిలోనే హంసపాదు: తొలి ప్రయాణంలోనే నిలిచిపోయిన వందేభారత్ ఎక్స్ప్రెస్ఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన… Read More
బజరంగ్ దళ్ బలవంతపు పెళ్లి వివాదం ... ప్రేమజంట ఆహ్మహత్యా యత్నంబజరంగ్ దళ్ అత్యుత్సాహం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామంటూ … Read More
లోకేశ్ రాజీనామా..! టిడిపిలో కొత్త టెన్షన్..సోమిరెడ్డి ఎఫెక్ట్ : పాలిట్బ్యూరో లో తుది నిర్ణయం..!టిడిపిలో కొత్త టెన్షన్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనా మా చేసారు. దీంతో..ఇప్పుడు ఎమ… Read More
వైసిపి లోకి మాజీ డిజిపి సాంబశివరావు...! నేడు పార్టీలోకి ఆళ్లగడ్డ టిడిపి నేతలు...!వైసిపిలో వలసల పర్వం కొనసాగుతోంది. ఏపి డిజిపిగా పని చేసిన నండూరి సాంబశివరావు వైసిపి లో చేరుతున్నట్లు గా విశ్వసనీయ సమాచారం. గతంలోనే ఆయన పా… Read More
0 comments:
Post a Comment