న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ వివాదాలను సృష్టిస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోన్న చైనా మెడ వంచేలా భారత్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి భారత వైమానిక దళాధికారులు, కమాండర్లు రెండురోజుల పాటు సమావేశం కానున్నారు. ఈ నెల 22వ తేదీన దేశ రాజధాని వేదికగా ఈ భేటీ ఆరంభం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hd1lzx
Sunday, July 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment