తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు రూపమైన ఆషాఢ మాసం బోనాల పండుగ ముగింపు దశకు చేరింది. నాలుగోదైన చివరి ఆదివారం పాతబస్తీ లాల్దర్వాజలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కరోనా కల్లోలం కారణంగా చరిత్రలో తొలిసారి బోనాల పండుగ నిరాడంబరంగా సాగింది. భారీ జనసందోహం, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు లేకుండానే ఈసారి పండుగ గడిచిపోవడం గమనార్హం. విశిష్ఠమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fI263n
చరిత్రలో తొలిసారి.. లాల్ దర్వాజలోనూ నిరాడంబరంగా బోనాలు.. పడుగపూట భార్యతో బీరు.. వైరల్..
Related Posts:
టీఆర్ఎస్ లో అసమ్మతి స్వరాలకు బీజేపి కారణమా..? అదికారమే లక్ష్యంగా కమలం అడుగులు..!!హైదరాబాద్ : తెలంగాణలో బీజేపి పాగా వేసేందుకు లోతైన ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజాభిమానాన్ని పొందడంలో విఫలమయ్యాయి కాబట్టి, … Read More
మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు: ఆ జర్నలిస్టుపైనే కేసుపెట్టారు!లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటన చర్చనీయాంశంగా మారిన వ… Read More
పాముకు పాలుపోసిన కాటే వేస్తుంది.. హేమంత్పై సతీశ్ భార్య ప్రశాంతిహైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ మైల హత్య కేసు పూటకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు ప్రియాంక వాళ్ల స్నేహితుడు హేమంత్ హత్య చేశారని అనుకొంటుండగా .. … Read More
వైఎస్ వద్ద పనిచేసినందుకు గర్వపడుతున్నా: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభబెంగళూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశమ వర్ధంతిని సందర్భంగా మాజీ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ హయాంలో… Read More
హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో సిక్కులు ఆందోళన చేపట్టారు. హస్తినలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద భారీగా ఆందోళనకు దిగారు. ఇటీవల పాకిస… Read More
0 comments:
Post a Comment