తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు రూపమైన ఆషాఢ మాసం బోనాల పండుగ ముగింపు దశకు చేరింది. నాలుగోదైన చివరి ఆదివారం పాతబస్తీ లాల్దర్వాజలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కరోనా కల్లోలం కారణంగా చరిత్రలో తొలిసారి బోనాల పండుగ నిరాడంబరంగా సాగింది. భారీ జనసందోహం, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు లేకుండానే ఈసారి పండుగ గడిచిపోవడం గమనార్హం. విశిష్ఠమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fI263n
Sunday, July 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment