Wednesday, July 8, 2020

సరిహద్దులో పరిస్థితి: 1.5 కి.మీ అంటే 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్లిన చైనా బలగాలు

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం చర్చలు సఫలం కావడంతో చైనా, ఇండియా దళాలు నియంత్రణ రేఖ నుంచి తమ బలగాలను వెనక్కితరలించాయి. బుధవారం ఈశాన్య లడఖ్‌లోని నియంత్రణ రేఖకు సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Bkf01

Related Posts:

0 comments:

Post a Comment