కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాలను ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటోన్న వైనం బయటపడింది. సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్కూ అధిక బిల్లులతో చుక్కలు చూపెడుతున్నాయి. హైదరాబాద్ లో ఒక్క రోజు ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లు వేసిందో ప్రైవేటు ఆస్పత్రి. ఇదేంటని ప్రశ్నించిన బాధితురాలిని నిర్బంధించింది. ఆ బాధితురాలు ఓ మెడికల్ ఆఫీసర్ కావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CahpTf
Sunday, July 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment