న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడిని పెంచారు. అసలు సరిహద్దులు పరిస్థితి ఏంటి? చైనా దాడులకు దిగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటూ ఇప్పటికే రాహుల్ తోపాటు సోనియా గాంధీ ఇతర నేతలు కూడా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YQpiVM
surender modi-దేవతల రాజు: రాహుల్ చైనాకు అతిపెద్ద మద్దతుదారంటూ బీజేపీ కౌంటర్
Related Posts:
అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నాయకుడిగా పేరుంది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు. అవినీతికి పాల్పడిన, లం… Read More
నాగబాబు సంచలనం.. పాలనలో జగన్ విఫలం: పవన్ బ్రహ్మాస్త్రం :చిరు అభిమానులను సైతం..!!మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి పాలన పైన విమర్శలు చేసారు. వంద రోజుల పాలనలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అవగాహ… Read More
పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..బెంగళూరు: పోలీస్ స్టేషన్ లోనే ఓ నిందితుడిని ప్రత్యక్ష నరకాన్ని చూపారు పోలీసులు. అతణ్ని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్కులతో మరీ చితకబాదేశారు. దీనికి స… Read More
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫార్ములా: ఇవి పాటిస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చున్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం, గూడ్స్ అండ్ సర్వ… Read More
పట్టాలు తప్పిన రైలు.. 50 మంది మృతి .. ఎక్కడో తెలుసా ..?కిన్షాసా : రైలు పట్టాలు తప్పడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారుల… Read More
0 comments:
Post a Comment