న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడిని పెంచారు. అసలు సరిహద్దులు పరిస్థితి ఏంటి? చైనా దాడులకు దిగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటూ ఇప్పటికే రాహుల్ తోపాటు సోనియా గాంధీ ఇతర నేతలు కూడా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YQpiVM
Sunday, June 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment