కరోనా వైరస్ విజృంభించడంతో దేశంలో సంక్షోభం నెలకొంది. ఇక కరోనా వైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఎక్కువగా ఇబ్బందులు పడింది మాత్రం వలస కూలీలు. ఇక వలస కూలీల ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికోసం ప్రత్యేక రైళ్లు ప్రారంభించి వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపే ఏర్పాటు చేసింది. అయితే పొట్ట చేత పట్టుకుని పనుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dmJbJo
Sunday, June 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment