Friday, June 5, 2020

Coronavirus: దక్షిణ భారతదేశంలో కరోనా లేని ఏకైక జిల్లా, తమిళ తంబీలతో టెన్షన్, వీరప్పన్ అడ్డా !

బెంగళూరు/ చెన్నై/ చామరాజనగర: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయినట్లు దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దక్షిణ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు లేని ఏకైక జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్న జిల్లాలో ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/378eCWb

Related Posts:

0 comments:

Post a Comment