Friday, June 5, 2020

15 రోజులు చాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేవలం 15 రోజులు సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. వారందర్నీ 15 రోజుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించింది. వలస కార్మికుల తరలింపుపై దాఖలైన పిల్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTQERa

0 comments:

Post a Comment