న్యూఢిల్లీ: వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేవలం 15 రోజులు సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. వారందర్నీ 15 రోజుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించింది. వలస కార్మికుల తరలింపుపై దాఖలైన పిల్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTQERa
15 రోజులు చాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Related Posts:
వియ్యంకుడివే కావచ్చు..కానీ : తలసానికి పుట్టా సుధాకర్ హెచ్చరిక..!ఏపి ముఖ్యమంత్రి..తెలంగాణ ముఖ్యమంత్రి ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేతల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నిక… Read More
నేడే రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ ... ప్రభావం ఉంటుందా ?రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారా… Read More
జయ మృతిపై తుది నివేదిక ఇవ్వడానికి అపోలో నాటకాలు..! హైకోర్టుకు తెలిపిన ఆర్ముగస్వామి కమిషన్..!!చెన్నై/హైదరాబాద్ : చెన్నై అపోలో ఆసుపత్రి పై జయ మృతిపై విచారణ చేపడుతున్న ఆర్ముగస్వామి కమీషన్ మండిపడింది. జయలలిత మృతిపై తుది నివేదికను అడ్డుకొన… Read More
టిడిపి చేతిలో వైసిపి సాక్ష్యం : అడ్డంగా వైసిపి దొరికిపోయింది : చంద్రబాబు..!టీడీపీ డేటా చోరీ విషయంలో సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారని..కానీ ఎక్కడో.. ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేస… Read More
టిడిపి లో బిగ్బాస్ కౌశల్ : ఎన్నికల బరిలోకా..ప్రచారానికా : చంద్రబాబు తో భేటీ..!బిగ్బాస్ -2 విజేత కౌశల్ రాజకీయ రంగ ప్రవేశం చేసారు. ఆయన టిడిపి అధినేత చంద్రబాబు తో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేయటాన… Read More
0 comments:
Post a Comment