కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఉన్న ఉద్యోగులను మాత్రమే సచివాలయంలోకి అనుమతిస్తారు. హై రిస్క్ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4dZZJ
కొత్త గైడ్ లైన్స్.. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇవి పాటించాల్సిందే..
Related Posts:
ఈ-సిగరెట్లే కాదు... ఇక్కడ అన్ని పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించండిఈ- సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని స్వాగతించింది గోవా కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా.అంతే… Read More
వీడియో: కోడెల ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారని అనుకున్నా: దరిద్రాలన్నీ నెత్తి మీద పడ్డాయ్!అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఉదంతంపై అదే పార్టీకి చెందిన నాయకుడు, మాజీమంత్రి … Read More
ఏం తమాషాలా?: గ్రామ సచివాలయం పరీక్షల వెనుక భారీ కుంభకోణం: చంద్రబాబు, నారా లోకేష్ అటాక్!అమరావతి: గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్… Read More
కొడుకు రేప్ చేస్తే వీడియో తీసిన తల్లి .. ఆపై ఏం చేసిందంటేసభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లి అన్న పదానికి అర్థం మరిచిన ఓ మహిళ ఓ యువతిపై కొడుకు అఘాయిత్యానికి పాల్పడ… Read More
క్షమించండి.. హౌడీ మోడీకి హజరుకాలేకపోతున్నాను : తులసీ గబ్బర్డ్మరో రెండు రోజుల్లో అమేరికాలో అతిపెద్ద సభ జరగబోతుంది. అమేరికాలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రవాస భారతీయులు సుమారు 50వేల మందితో హౌది,మోడీ సభను ఏర్పాటు … Read More
0 comments:
Post a Comment