Friday, June 19, 2020

ఆ ఆర్డినెన్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు నోటీసులు.. ఉద్యోగుల,పెన్షనర్ల జీతాల రగడ

తెలంగాణా సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్ లకు షాక్ ఇస్తూ విపత్తులు వంటి అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లలో కోత విధించే నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది టీ సర్కార్. ఇక ఈ ఆర్డినెన్స్ పై తెలంగాణా హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణా ప్రభుత్వం తీసుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGuFzr

0 comments:

Post a Comment