తైపీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో నాలుగు రోజుల క్రితం ఇరు దేశాల సైనికులు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. చైనా దళాలు దొంగదెబ్బతీసి భారత సైనికులపై కత్తులు, ఫెన్సింగ్ చుట్టిన ఇనుపరాడ్లతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. డ్రాగన్ ఘాతుకం: కల్నల్ సంతోష్, ఇతర సైనికుల పోస్టుమార్టం రిపోర్టుల్లో సంచలన విషయాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NapLwq
Friday, June 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment