గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న భారత్.. పొరుగుదేశం తరహాలోనే ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఎక్కడికక్కడ కత్తెర్లు వేస్తోంది. తాజాగా 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం ఆ తర్వాత మరికొన్ని కీలక దిగుమతులను అడ్డుకునే దిశగా వ్యూహరచన చేస్తోంది. అదే జరిగితే చైనా ఉత్పత్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38eqc2J
Tuesday, June 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment