ఢిల్లీ: గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గురించి వివరిస్తున్న సమయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బల్లలు చరుస్తూ ఆయన్ను అభినందించారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలను సభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SBXTWt
లోక్సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం: సోనియాగాంధీ ఏంచేశారో తెలుసా..?
Related Posts:
Illegal affair: దుబాయ్ లో భర్త, ఫేస్ బుక్, టిక్ టాక్ ఫ్రెండ్స్ తో భార్య జల్సా, ఒకేసారి ముగ్గుర్ని, కిలాడీ లేడీచెన్నై/ తిరుపత్తూర్/ దుబాయ్: డబ్బు సంపాధించి పేదరికంలో నుంచి బయటపడాలని భర్త దుబాయ్ కి వెళ్లి ఉద్యోగం చేశాడు. భార్య, పిల్లలతో రోజూ వీడియో కాల్ లో మాట్ల… Read More
6 నుండి 8 నెలల్లో 60 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులకు ఇండియా రెడీ ; ప్రామాణిక కోల్డ్ చైన్ వ్యవస్థ సిద్ధంసాంప్రదాయ కోల్డ్ చైన్ వ్యవస్థల ద్వారా వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో 600 మిలియన్ మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అత్యంత దుర్బల స్థితిలో ఉన్న ప్రజలకు… Read More
కేసీఆర్ పతనానికి వరంగల్ లో మూడో అడుగు.. టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక రోజు కూడా సెలవు మోడీ పాలన చేస్తుంటే, రాష్ట… Read More
మగవాళ్లు జీన్స్, టీషర్ట్ వేసుకోవద్దు -ఆడవాళ్లకు ఏదైనా ఓకే -ఉద్యోగులకు మహా సర్కార్ హుకుంఇండియాలోనే ఓ వైపు మల్టీనేషనల్ కంపెనీలు పొట్టి దుస్తులను కూడా అనుమతిస్తుండగా.. ప్రజలతో నేరుగా మమేకం అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కఠినమైన డ్రెస్ కోడ… Read More
ఇటు మిస్టరీ -అటు కొత్త రకం వ్యాధి -దేశంలో తొలిసారి -ఆఫ్రికా నుంచి మనకు -ప్రాణాంతకమా?సహజ మరణాలకుతోడు ఈ ఏడాది కాలంలో కరోనా మహమ్మారి వల్ల అదనంగా 1.5లక్షల మంది బలైపోయారు. వైరస్ భయాలు తొలిగిపోకముందే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో అంతుచిక్కని వ్… Read More
0 comments:
Post a Comment