ఢిల్లీ: గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గురించి వివరిస్తున్న సమయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బల్లలు చరుస్తూ ఆయన్ను అభినందించారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలను సభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SBXTWt
లోక్సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం: సోనియాగాంధీ ఏంచేశారో తెలుసా..?
Related Posts:
విశాఖ పెను విషాదం: ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తుల అమ్మకానికి ఓకే -కలెక్టర్ ఖాతాలో డబ్బు -తగ్గని జగన్ సర్కార్ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా భావించే విశాఖపట్నం గ్యాస్ లీకేజీ విషాదానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విషవాయువు లీకై… Read More
జగన్ సర్కార్కు కేంద్రం భారీ ఝలక్- ఇష్టారాజ్యం అప్పులకు చెక్- కొత్త పరిమితులివేఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు నవరత్నాల పేరిట తీసుకొచ్చిన భారీ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానా సహకరించే పరిస్ధితి లేదు.… Read More
వైఎస్ జగన్, వైసీపీ ఎంపీలపై నారా లోకేష్ చెప్పిన పిల్లుల కథ: మోడీని చూస్తే టేబుల్ కిందికినెల్లూరు: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్… Read More
లైఫ్ అండ్ డెత్ రేస్: పురుషులకు 18 ఏళ్లు నిండితే చాలు..దానికి అదే అర్హత: జో బిడెన్వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం.. అగ్రరాజ్యంగానే కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల్లో..కరోనా మరణాల్లో ఇప… Read More
ఐపీఎల్: కొత్త రూల్స్ కెప్టెన్ కాళ్లకు బంధాలా... బ్యాట్స్మన్లకు పరుగుల పంటేనా?రోబోలు క్రికెట్ ఆడుతుంటే ఎంత కృత్రిమంగా ఉంటుంది ? రాబోయే ఐపీఎల్ సీజన్లో ఆటగాళ్ల స్థానంలో యంత్రాలు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ? ఏప్రిల్ 9… Read More
0 comments:
Post a Comment