రేపటి నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో ముందే జోస్యం చెప్పారు టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎవరు ఎదురుపడినా ఫినిష్ చేయడమే వైసిపి లక్ష్యమని విమర్శలు గుప్పించిన ఆయన అసెంబ్లీలో రేపు ఏమీ జరగదు.అవసరమైతే టీడీపీ నేతలు బయటకు పంపేసి బిల్లులు పాస్ చేసుకుంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30P0ujx
Monday, June 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment