Monday, June 15, 2020

రాజారెడ్డి మీసంలోని వెంట్రుకతో సమానం కాదు ఆ ముగ్గురు.. రఘురామ ఓ తేడా మనిషి!

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము చెప్పినట్లే గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను నిగ్గుతేలుస్తున్నామని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4fMPL

Related Posts:

0 comments:

Post a Comment