గౌహతి: అస్సాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలో భగ్జన్ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్)కు చెందిన చమురు బావిలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కాగా, గత 14 రోజులుగా సంస్థకు చెందిన చమురు బావిలో గ్యాస్ లీక్ అవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h87YDX
చమురు బావిలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిన మంటలు, ప్రజల తరలింపు
Related Posts:
టిడిపి..వవన్కు జేడీ షాక్: జగన్ కేసుల పై కీలక వ్యాఖ్యలు : లక్ష కోట్లు రాజకీయ ఆరోపణలే..!జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడా..జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఎనిమదేళ్ల నుండి జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టా… Read More
టీటీడీ నిర్లక్ష్యం: ఆ కిరీటాలను ఇక చూడలేం: వాటినేం చేశాడో విని నిర్ఘాంతపోయిన అధికారులుతిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీగోవిందరాజుల స్వామి వారి కిరీటాలు చోరీకి గురైన ఉదంతం కొలిక్కి వచ్చింది. పోలీసులు కిరీటాల దొంగను అరెస్టు చేయగల… Read More
భర్త హత్య కేసులో ఎన్డీతివారీ కోడలు అరెస్ట్ఢిల్లీ : ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయన భార్య అపూర్వ … Read More
ప్రేమించినోడు మోసం చేశాడు.. ఇంటికి వెళ్లలేక చోరీల బాట.. ఓఎల్ఎక్స్ టార్గెట్గా కిలేడీ ఆటహైదరాబాద్ : ప్రేమించినోడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోజు తీరాక వదిలించుకున్నాడు. ప్రేమికుడితో జీవితం పంచుకోవాలని ఆశపడి గుంటూరు నుంచి … Read More
ఫెయిల్ అయిన మూడు లక్షల మంది జవాబుపత్రాలు తిరిగి మూల్యాంకనం చెయ్యాల్సిందే .. హైకోర్టు ఆదేశంఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బాలల హక్కుల కమీషన్ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఇంటర్ మూల్యంకనం విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస… Read More
0 comments:
Post a Comment