Monday, June 15, 2020

వైసీపీలో విచిత్ర సిద్దాంతం, అదే సామాజికవర్గ నేతలతో.. బతిమిలాడితేనే పార్టీలో చేరా: రఘురామకృష్ణంరాజు

వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు డిఫరెంట్.. హైకమాండ్‌పై అసంతృప్తి ఎందకు తెలియదు, కానీ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. రఘురామపై ఫైరయ్యారు. సీఎం జగన్ దయతోనే రఘురామ ఎంపీ అయ్యారని, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయ్యారని మండిపడ్డారు. దీనికి రఘురామ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేపై తనదైనశైలిలో సెటైర్లు వేశారు. పనిలోపనిగా.. వైసీపీలో విచిత్ర సాంప్రదాయం ఉంది అని కూడా వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BePdOY

0 comments:

Post a Comment