వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు డిఫరెంట్.. హైకమాండ్పై అసంతృప్తి ఎందకు తెలియదు, కానీ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. రఘురామపై ఫైరయ్యారు. సీఎం జగన్ దయతోనే రఘురామ ఎంపీ అయ్యారని, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయ్యారని మండిపడ్డారు. దీనికి రఘురామ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేపై తనదైనశైలిలో సెటైర్లు వేశారు. పనిలోపనిగా.. వైసీపీలో విచిత్ర సాంప్రదాయం ఉంది అని కూడా వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BePdOY
Monday, June 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment