Monday, June 15, 2020

ఐకమత్యంగా కరోనాను తరిమికొడదాం.!విపక్షపార్టీలకు అమిత్ షా పిలుపు.!

ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర హోంమంత్రి అమీత్ షా సాహసోపేతమైన పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న వివత్కర పరిస్తితుల పట్ల సానుకూల దృక్పదంతో ఉండడమే కాకుండా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంగా కరోనా వైరస్ ను తరిమికొడదామని అమిత్ షా స్పష్టం చేసారు. చిన్న పార్టీ పెద్ద పార్టీ అనే బేదం లకుండా అన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ADWacg

Related Posts:

0 comments:

Post a Comment