Monday, June 22, 2020

ఉద్దానం కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ .. వారికోసం ఉచితంగా

ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు సంబంధించిన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితులుగా ఉన్నవారు డయాలసిస్ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YmV8u5

Related Posts:

0 comments:

Post a Comment