ఓవైపు చైనా దూకుడుకు సరిహద్దుల్లో ఎలా అడ్డుకట్ట వేయాలని భారత్ సమాలోచనలు జరుపుతుండగానే... మరోవైపు నేపాల్ కూడా అదే స్థాయి దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమవిగా పేర్కొన్న నేపాల్.. తాజాగా మరో దుస్సాహాసానికి ఒడిగట్టింది. బీహార్ చంపారా జిల్లాలో ఉన్న ప్రాంతంలో భారత్ చేపట్టిన అభివృద్ది పనులను అడ్డుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eph6Cx
నేపాల్ దుస్సాహాసం... బీహార్ భూభాగంపై కన్ను... ఏక కాలంలో భారత్ పైకి రెండు దేశాలు...
Related Posts:
మద్యం తర్వాత కిక్కిచ్చేది గాంజాయే..! తెలంగాణలో తగ్గి పోతున్న మద్యం ప్రియులు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : మద్యం వినియోగంలో తెలంగాణ ముందుగా ఉంటుందని, ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలు తాగుబోతులుగా అంబాడాలు మోపిన సందర్భాలు లేకపోలేదు. కాన… Read More
రోడ్డుప్రమాదంలో ఐపీఎస్ అధికారి తల్లిదండ్రులు దుర్మరణం: అనుమానాలెన్నో!లక్నోః ఉత్తర్ ప్రదేశ్ రక్తమోడింది. యమునా ఎక్స్ప్రెస్ వే సహా ఆ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు… Read More
లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు, మీ అదృష్టాన్ని: కేపీసీసీ క్లారిటీ!బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో తమ పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని కేపీసీసీ అధ్యక్షుడు దినేష… Read More
అమర వీరుడి పార్థికవదేహంతో సెల్ఫీ దిగుతారా? కేంద్రమంత్రి తీరుపై విమర్శలుతిరువనంతపురంః ఈ ఫొటో ఉన్నది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్ కన్నన్థనమ్. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన భారతీయ జనతాపార్టీ సీనియర్ న… Read More
మంత్రుల పోర్టుఫోలియోపై ఉత్కంఠ.. ఇవేనా కొత్త మంత్రుల శాఖలు?హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా తొలి అడుగు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్… Read More
0 comments:
Post a Comment