Wednesday, June 10, 2020

Coronavirus: ఈ ప్రభుత్వానికి ఏమైయ్యింది, ఓ పక్క కరోనా చావులు, మరో పక్క ప్రైవేట్ బస్సులు !

చెన్నై/ న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసుల సంఖ్య క్రికెట్ స్కోర్ పెరిగిపోయినట్లు రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యింది మహారాష్ట్రలో. తరువాత స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడుడలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 34, 914 ఉంది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే పార్టీ సీనియర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cReWKm

0 comments:

Post a Comment