Monday, June 8, 2020

వైఎస్ జగన్ ఆశయాన్ని నెరవేర్చిన బీజేపీ సర్కార్: ఆ రాష్ట్రంలో ఇక రెండు రాజధానులు: గెజిట్

డెహ్రాడూన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతకు, ముందచూపునకు ఉదాహరణగా నిలిచే ఉదంతం ఇది. ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమాన అవకాశాలను దక్కించుకోవాల్సి ఉంటుందనేది వైఎస్ జగన్ ఆశయం. అందుకే ఆయన రాష్ట్రంలో మూడు రాజధానులను నెలకొల్పడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. అన్నీ సవ్యంగా సాగివుంటే.. ఆయన అనుకున్నది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dJaQ8j

Related Posts:

0 comments:

Post a Comment