సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మరో రెండు దశల పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ జాతీయ పార్టీలు పొత్తుల బేరాలు మొదలుపెట్టాయి. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా వైసీపీ చీఫ్ జగన్తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలురాగా.. తాజాగా కాంగ్రెస్ సైతం వైసీపీ, టీఆర్ఎస్తో బేరాలు కుదుర్చుకునే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E3OaQm
టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
బాబ్రీ తీర్పు : సనాతనధర్మం రక్షించబడిందన్న స్వరూపానంద, ఇది హిందువుల విజయమన్న శ్రీనివాసానందబాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కాదని, వీటికి సరైన … Read More
దమ్ బిర్యానీ: ఆ రెస్టారెంట్ వద్ద ఒకటిన్నర కిలోమీటరు వరకూ జనాల క్యూ(వీడియో)బెంగళూరు: అన్లాక్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా బయటి తిండికి దూరమైన జనాలు.… Read More
సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగాదేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టంగా పరిగణించే బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి… Read More
ప్రధాని మోడీ జగన్ ను పొగిడారు .. చంద్రబాబు, లోకేష్ లు ఆందోళనలో ఉన్నారు : మంత్రి ఆళ్ళ నానీఏపి డిప్యూటీ సీఎం , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్… Read More
Cholesterol wife: కొవ్వు పట్టిన భార్యకు భర్త బోరుకొట్టాడు, ప్రియుడు హ్యాండ్ ఇచ్చాడు, భారీ డీల్ !చెన్నై/ మదురై: కొవ్వు తగ్గించుకోవడానికి జిమ్ కు వచ్చిన Cholesterol wifeను వలలో వేసుకున్న జిమ్ మాస్టర్ ఏం చెయ్యాలో అదే చెయ్యడంతో కథ రసవత్తరంగా మారింది.… Read More
0 comments:
Post a Comment