లక్నో: సరిహద్దులో 20 మంది భారత జవాన్ల ప్రాణం తీసిన చైనాపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు డ్రాగన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలంటూ నినదిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పది మంది పిల్లలు చూపిన ధైర్యసాహసాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWG45D
చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం.. బోర్డర్ వైపు 10 మంది బుడతలు: దేశం సెల్యూట్
Related Posts:
పోనిలే అని సాయం చేస్తే.. నీచపు బుద్ధిని ప్రదర్శించాడు.. అంకుల్ శాడిజంపై యువతి ట్వీట్ముంబై : ముంబైలో నిన్న బిల్డింగ్ కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. డోంగ్రిలోని కేశరిబాయి బిల్డింగ్ కుప్పకూలి 14 మంది చనిపోగా .. ప… Read More
అన్నదాతను విస్మరించిన కేసీఆర్ సర్కార్.. దత్తన్న ఫైర్హైదరాబాద్ : తెలంగాణ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. వీరికి ప్రజా సంక్షేమం పట్టదని మండిపడ్డారు. రైతుల పేరు చ… Read More
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 50 ఏళ్ల నాటి బాటిల్... ఇంతకీ అందులో ఏముంది...?పూర్వం రాజులకాలంలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలంటే ఆ సందేశంను ఓ కాగితం ముక్కపై రాసి పావురాలతో చేరవేసేవారు. అలాంటివి నిజంగా ఉన్నాయో లేదో తెలియదు … Read More
టోల్ పోటు నిరంతర ప్రక్రియ.. మంచి రోడ్ల కోసమేనని సెలవిచ్చిన మంత్రిన్యూఢిల్లీ : ఫోర్ వీలర్ యాజమానులారా .. అలర్ట్, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులా, అలర్ట్, అలర్ట్, దేశంలోని జాతీయ రహదారులపై యధేచ్చగా టోల్ బాదుడు ఉంటుందట.… Read More
మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)ఇండోర్ : మధ్యప్రదేశ్ మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు. అనుమతులు లేని భవనాలపై కన్నెర్రజేస్తున్నారు. ఆ క్రమంలో కాస్ట్లీ బిల్… Read More
0 comments:
Post a Comment